భూతగాదాలతో అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్య

చిత్తూరు జిల్లా :పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లి పంచాయతీ పేటూరు గ్రామ సమీపంలోని పోలుకుమాకులపల్లి వద్ద భూతగాదాలతో తమ్ముడిని అతికిరాతకంగా వేటకోడవళితో హత్య చేసిన సంఘటన సోమవారం మండలంలో మండలంలో చోటు చేసుంది. వివరాల్లోకి వెళితే మాజీ మండల వైస్ ఎంపిపి రామేశ్వర ప్రసాద్ ను అతని అన్న పొంగుబాల శివప్రసాద్ పెద్ద ఉప్పరపల్లెలోని ఇంటి స్థలం వివాదంపై అన్న తమ్ముల మద్య వివాదం చోటు చేసుకోవడంతో రామేశ్వర ప్రసాద్ తన పోలం వద్ద పనులు చూసుకోని వస్తుండగా సూమారు 1:30 సమయంలో మాటూ వేసి వేట కోడవల్లతో దారుణం నరికి హత్య చేసి సోమల పోలీసులకు లొంగి పోయారని సమారం చనిపోయిన వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులుగా వున్నారు.చనిపోయిన వ్యక్తికి భార్య ఇద్దరు కుమారులు కలరు.ఈ హత్య ఓక్క సారిగా మండలం మొత్తం హడలెత్తి పోయింది.సంఘటనా స్థలాన్ని పుంగనూరు రూరల్ సిఐ మదూసూదన్ రెడ్డి,సోమల ఎస్ఐ లక్ష్మీకాంత్ సందర్శించి విచారణ చేబడుతున్నారు.

About The Author