తిరుపతి:లీలామహల్ సమీపంలోని ఎస్ కే పాస్ట్ వద్ద… రోడ్డు పై అతికిరాతకంగా నరికి చంపిన దుండగులు.మొత్తం 8 మంది హత్య చేసినట్టు స్థానికుల గుర్తింపు..

ఒక్కసారిగా పరుగులు పెట్టిన స్థానిక ప్రజలు… బహిరంగంగా కిరాతకంగా అందరూ చూస్తుండగానే నరికి చంపిన ప్రత్యర్థులు.

హత్య కాబడిన వ్యక్తి పై తిరుపతి లో‌పలు స్టేషన్ లలో కేసులు… ఒక మర్డర్ కేసులో ప్రదాన నిందితుడు.

ప్రత్యర్థులే చంపి ఉంటారని భావిస్థున్న పోలీసులు.. నిందితుల కోసం తిరుపతి పోలీసుల వేట.

హత్యకు గురైన వ్యక్తి పెరు బెల్ట్ మురళి.. నెహ్రూనగర్ కు చెందిన వాడు

About The Author