తనకు పుట్టలేదనే అనుమానంతో మూడు నెలల పసికందును చంపిన కసాయి తండ్రి

కడప జిల్లా..వేంపల్లె లో దారుణం చోటు చేసుకుంది.. భార్యపై అనుమానంతో మూడు నెలల  పసిగుడ్డును చంపిన కసాయి తండ్రి..వేంపల్లె పాపాఘ్న నదిలో పూడ్చివేత..వేంపల్లె లోని రాజీవ్ కాలానీ కి చెందిన వ్యక్తి..పోలీసులకు తల్లి కృషిద శుక్రవారం పాప కనిపించలేదని ఫిర్యాదు చేయడంతో..పోలీసులు విచారణ చేయగా నిందితుడు గజేంద్ర తానే చంపానని చెప్పాడు ..తండ్రి సమాచారంతో వెలుగులోకి సంఘటన..మృతదేహం వెలికితీత..నిందితుడు అరెస్టు..మృతి చెందిన మూడు నెలల పసిపాప తండ్రి గజేంద్రకు రెండో భార్య సంతానం.

 

 

About The Author