సంచలనం రేపిన రౌడీ షీటర్ బెల్ట్ మురళి హత్య కేసును ఛేదించిన పోలీసులు


గత నెల 21వ తేదీ తిరుపతి లో సంచలనం రేపిన రౌడీ షీటర్ బెల్ట్ మురళి హత్య కేసును ఛేదించిన పోలీసులు.

తిరుపతి, రేణిగుంట కు చెందిన 17 మంది ముద్దాయి లను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు.

ఆటో, స్కూటీ మారణాయుదాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు…

2017 లో మురళి, ప్రమోద్ కొంతమంది స్నేహితులు కలిసి సాకే భార్గవ్ అనే వ్యక్తిని హత్య చేసారు.

తిరుపతి పరకాల వీధి లో 2017 లో జరిగిన భార్గవ్ హత్యకు ప్రతీకారంగానే పసుపులేటి మురళి ని హత్య చేసినట్టు పోలీసులు ముందు ఒప్పుకున్న నిందితులు….

కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసులను అభినందించిన ఎస్పి గజ రావ్ భూపాల్….

About The Author