ఆర్టీసీ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడు

చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఏపీఐఐసీ ఫ్యాక్టరీ సమీపంలో. చిత్తూరు నుంచి S.S కొండ వైపుగా వెళుతున్న  విద్యార్థుల ఆర్టీసీ బస్సు… చిత్తూరు వైపుగా వెళుతున్న చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (18) అనే ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వెళ్తూ ఢీ. కొనడంతో తలకు బలమైన గాయంతో ప్రైవేటు  వాహనంలో అత్యవసర చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.పరిస్థితి విషమించి మార్గమధ్యంలో మృతి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About The Author