చిన్నారి హత్య కేసులో మరణశిక్ష విధించిన చిత్తూరు కోర్టు

1.ఫోక్షో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథ్ రెడ్డి,

2.సంఘటన తర్వాత చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,

3. కేసు విచారణలో కీలక పాత్ర వహించిన రవి మనోహర్ ఆచారి డి.ఎస్.పి మదనపల్లి,

4.చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించిన తరువాత ఆ చిన్నారి చిత్రపటం ముందు తల్లిదండ్రులు,

5.బీ కొత్తకోట మండలం గట్టు పంచాయితీ లోని గుట్ట పాలెం కు చెందిన చిన్నారి తల్లిదండ్రులు సిద్ధారెడ్డి , ఉషారాణి,

6.చిన్నారి హత్య కేసులో ఉరిశిక్ష పడిన మహమ్మద్ రఫీ,

About The Author