ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య…


హైదరాబాద్ : మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో ఆత్మహత్య.హైద్రాబాద్ ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.

రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు.

ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం పంపిన మారుతీరావు.

పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు. అప్పటి నుంచి కూతురు అమృతకు మారుతీరావు వేధింపులు.

రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు.
అమృత పిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు.

కూతురు దూరమయ్యిందని తీవ్ర మనస్తాపానికి గురైన మారుతీరావు.
ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య…
ఖైరతాబాద్ ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్న మారుతి రావు.
మారుతి రావు స్వస్థలం మిర్యాలగూడ నల్గొండ జిల్లా…

About The Author