కరోనా బారిన పడి సిక్కోలు వాసి మృతి…


మూడురోజుల క్రితం *కోవిడ్19(కరోన)* లక్షణాలతో బహ్రయిన్ లోని ఆసుపత్రిలో చేరిన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన *బొడ్డపు చంద్రశేఖర్* నేడు మృతి చెందినట్లు ఇక్కడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు…అక్కడి అధికారులు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

About The Author