ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల


రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 కరోనా కేసులు నమోదు

135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా వారిలో 108 మందికి కరోనా నెగిటివ్‌

మిగిలిన 24 రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు

ఇప్పటివరకు 1,006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు

28 రోజుల పరిశీలన తర్వాత 259 మందిని ఇళ్లకు పంపినట్లు తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ

711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధం

ప్రస్తుతం 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

About The Author