కరోనా కట్టడికి.. ప్రతి ఇంటికీ బ్లీచింగ్ పిచికారీ స్ప్రే…


* పరిసరాల పరిశుభ్రత కు నియోజకవర్గానికి 50 టన్నుల బ్లీచింగ్ సరఫరా
* పంచాయతీ పారిశుధ్య, అధికారుల సేవలు భేష్
* తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి,

తిరుపతి లో రెండు కరోనా కేసుల నమోదు క్రమంలో పక్కనే ఉన్న చంద్రగిరి నియోజక వర్గంలో బ్లీచింగ్ పిచికారి నీ ప్రతి ఇంటికి బ్లీచింగ్ పిచికారీ చేపడుతున్నారు. శనివారం తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ లో తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్లీచింగ్ ను స్ప్రే చేసి ప్రారంభించారు. అంతకుముందు సాయి నగర్ పంచాయతీకి అవసరమైన రెండు టన్నుల బ్లీచింగ్ ను అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ నిజాముద్దీన్ లో తబ్లీగ్ జమాత్ కు వెళ్ళివచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు కరోనా కేసులు నిజాముద్దీన్ కు వెల్లివచ్చిన వారిగా గుర్తించారని తెలియజేసారు. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని, సామాజిక దూరం అనుసరించాలని వివరించారు. చంద్రగిరి నియోజకర్గంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు 50 టన్నుల బ్ల

About The Author