వివాహిత పై పెట్రోలు పోసి సజీవదహనం

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి పంచాయతీ తరిగోడు లో దారుణం,వివాహిత పై పెట్రోలు పోసి సజీవదహనం చేసిన గుర్తుతెలియని దుండగులు

ఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి DSP రవి మనోహరచారి,హత్య వివరాలను CI, SI లను అడిగి తెలుసుకున్న DSP

ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేయుటకు ఆదేశించిన డి.ఎస్.పి,శవాన్ని చెరువులో ఈడ్చు కెళ్ళిన అనవాళ్ళను గుర్తించిన పోలీసులు

తరిగోడు సమీపంలోని చెరువులో డ్రిప్ పైపులు మెడకు చుట్టి ఈడ్చుకెళ్లి పెట్రోలు పోసి తగలబెట్టిన దుండగులు,స్థానికంగా సంచలనం సృష్టించిన మహిళ సజీవదహనం,గ్రామస్థుల నుండి వివరాలు సేకరిస్తున్న బి.కొత్తకోట ఎస్సై సునీల్ కుమార్ ,సి ఐ అశోక్ కుమార్ సిబ్బంది

About The Author