పరిటాల శ్రీరామ్ 12 గంటల నిరాహారదీక్ష…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు,అనంతపురం జిల్లా,రాప్తాడు నియోజకవర్గం,రామగిరి మండలం,వెంకటాపురం గ్రామంలో,
* కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇబ్బంది పడుచున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని,
* గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ మరియు రవాణా సౌకర్యం కల్పించి, ధాన్యం, కూరగాయలు, పండ్లతోటల రైతులను ఆదుకోవాలని,
* చేనేత కార్మికులను ఆదుకోవాలని,
* కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు అందించాలని,
* ఎన్ టి ఆర్ క్యాంటీన్లను వెంటనే తెరచి పేద వాడి ఆకలిని తీర్చాలని,
* చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలనే డిమాండ్లతో చేపట్టిన 12 గంటల నిరాహారదీక్షను నిమ్మరసం తీసుకొని విరమించిన సందర్బంగా …..

About The Author