బాలికపై సామూహిక అత్యాచారం..!


ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపిన బాలిక
పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం
? మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
? బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
? 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
? రెండురోజుల క్రితం ఈ ఘోరం జరిగినట్టు సమాచారం.
? బాలిక ఇతరుల ఫోన్​ నుంచి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
? వారు దుండిగల్ పీఎస్ లో పిర్యాదు చేశారు.
? పోలీసులు బాలికను రక్షించి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
? నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

About The Author