అన్నదాతలకు శుభవార్త …


వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం).

ప్రతి క్వింటాల్ కు…..

1 . వరి – నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53)

2. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888

3. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-)

4. జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-)

5. సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-)

6. రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145)

7. మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-)

8. కంది పప్పు పెంచిన ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-)

9. పెసర పప్పు పెంచిన ధర రూ.7196/-, పెంచిన ధర రూ.146

10. మినపప్పు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-)

11. వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-)

12 . ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-)

13. సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-)

14. నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-)

15. ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-)

16. ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-)

17. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)

About The Author