ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు….


*ఉదయం 10:30గం లకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనం…

* మధ్యహ్నం 1గం కు ఢిల్లీ చేరనున్న జగన్

* మధ్యహ్నం 2గం తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ

* అమిత్ షా తో భేటీ అనంతరం జలవనరుల శాఖా మంత్రి జి.ఎస్.ఎస్ జోధ్‌పూర్ ను కలవనున్న ఏపి సీఎం

* సమయం అనుకూలిస్తే కేంద్ర గనుల శాఖా మంత్రి జోషి ప్రహ్లాద్ ను కలవనున్న జగన్

ఏపి సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని అధికారిక సమాచారం…

About The Author