మొబైల్ తెచ్ఛిన తంటా…బాలుడు ఆత్మహత్య.


చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం,ధోర్ణ కంబాల లో ఘటన.
సుమతి,రాజు బార్య భర్త లకు ఇరువురు సంతానం ముని విద్య, ముని తేజ.
సెల్ ఫోన్ కోసం అక్క తమ్ముడు మద్య తగాదా.
తండ్రి మందలించడంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య.
ఎంతసేపటికీ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో గడ్డపారతో తలుపు తొలగింపు.
అపస్మారక స్థితిలో ఉన్న కుమారుని 108 వాహనంలో తిరుపతి రుయా కు తరలింపు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరణ.
మృతి చెందిన కుమారుని చూసి కన్నీరుమున్నీరు ఆయన తల్లిదండ్రులు బంధువులు.

About The Author