SBI: కస్టమర్లకు అలర్ట్… ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు అలర్ట్. జూన్ 21న ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని బ్యాంకు ప్రకటించింది.ఆ రోజున ఎస్‌బీఐ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌లో కొన్ని మార్పులు చేస్తున్నామని, ఫలితంగా ఆన్‌లైన్ సేవల్లో కొన్ని అంతరాయాలు కలగొచ్చని తెలిపింది.ఖాతాదారులు అందుకు అనుగుణంగా తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు సూచిస్తోంది.ఒకవేళ మీరు జూన్ 21న ఏవైనా ముఖ్యమైన లావాదేవీలు జరపాల్సి ఉన్నట్టైతే ముందుగానే ఆ ట్రాన్సాక్షన్ప్ ప్లాన్ చేయండి.

About The Author