పనిచేస్తున్న చోటే దొంగతనం 7 గురు మాయగాళ్లు

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు

 కేంద్రంలోని CMR షాపింగ్ మాల్ లో పని చేస్తూ, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దొంగిలించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ముప్పై ఎనిమిది తులాల బంగారు నగలు, ఆరు లక్షల రూపాయల నగదును స్వాధీనం 

చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి గారు.

About The Author