ట్రాక్ పై ఆగిన కారును ఢీకొన్న గూడ్స్ రైలు ఇంజన్

కడప జిల్లా : ఎర్రగుంట్ల మండల పరిధిలోని వై. కోడూరు క్రాసింగ్ వద్ద గల రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు ప్రమాదం..

రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై  .

ఆగిన క్షణాల్లోనే డీకోట్టిన గూడ్స్ రైలు.ఇంజన్,ఒకరు మృతి.. మరోకరికి తీవ్ర గాయాలు..పరిస్థితి విషమం హుటాహుటిన ప్రోద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.మృతుడు వై. కోడూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డిగా గుర్తింపు.భారతీ సిమెంట్ లో వాగిన్లను వదిలి వస్తుండగా ప్రమాదం..

About The Author