సత్యవేడు పరిధిలో కొలడం గ్రామానికి చెందిన కళ్ల శేఖర్ గ్రామంలో తమిళనాడు మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చి పొలాల్లో విక్రయాలు చేస్తూ శ్రీసిటీ పోలీసులకు పట్టుబడ్డడు.ఇతను ప్రతిరోజూ తమిళనాడు మద్యంను తీసుకుని వచ్చి పొలాల్లో విక్రయాలు చేస్తున్నట్లు సచివాలయ మహిళ పోలీసు గతంలో శ్రీసిటీ పోలీసులకు పిర్యాదు చేసారు*. అయిన శేఖర్ మద్యం అమ్మకానికి బానిసైన శేఖర్ తమిళనాడు మద్యం బాటిల్స్ అమ్మడం  వదల్లేదు మద్యం విక్రయం చేస్తున్న సమయంలో సి.ఐ.జగదీష్ నాయక్ ,యస్.ఐ. అరుణ్ కుమార్ రెడ్డి,యస్.బి.నటరాజ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. ఇతనిపై కేసు నమోదు చేనట్లు తెలిపారు.  ఈ దాడుల్లో పోలీలు తదితరులు పాల్గొన్నారు

About The Author