నాటుసారా కేంద్రాలపై మెరుపు దాడులు…

చిత్తూరు జిల్లా:పుంగనూరు (మం) లో పెద్ద తాండ  గ్రామాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో దాడులు.ఈ దాడుల్లో  2150 సారా ఊట ధ్వంసం, 120 కేజీల బెల్లం ను ,60 కేజీల తుమ్మ చెక్క 93 లీటర్ల నాటు సారా స్వాధీనం…ఆరు మంది ముద్దాయిలు ను అరెస్ట్ చేసి కేసు నమోదు…ఈ దాడుల లో చిత్తూరు స్పెషల్ ఫోర్స్ పి.టి.శ్రీనివాస్ రెడ్డి ,పోలీస్ రిజర్వ్  ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ,ఎస్.ఐ లు సరిత రెడ్డి ,వెంకట రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

About The Author