మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ..

అమరావతి:మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ..

మహిళా కమిషన్.చైర్.పర్సన్.పద్మ

రాష్ట్రలో మహిళలపై  జరుగుతున్న కేసులపై డిజీపీ తో చర్చించాం..

గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యింది..పోలీసుల పాత్రపై దృష్టి చెప్పాలని డిజీపీని కోరాం..డీజీపీ సానుకూలంగా స్పందించారు..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం..దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి..

మహిళ ఉద్యోగులను పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం..

సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..

About The Author