పెనుమూరు వాగులో గల్లంతైన తండ్రి, కూతురు…


చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్య గారి పల్లె వాగులో కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతు

రాత్రి కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహించినా కొండయ్య గారి వంక

అర్ధరాత్రి 12 గంటలకు కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు వారిలో భార్య డ్రైవర్ బయట పడ్డారు తండ్రి , కూతురు మరియు కారు గల్లంతయింది

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది

వీరు పూతలపట్టు మండలం ఒడ్డు పల్లి గ్రామానికి చెందిన వారిగా సమాచారం

రంగంలోకి రెస్క్యూ టీం

About The Author