6వ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా…

6వ విడత జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా 6 వ తేదీన ( ఆదివారం)ఉదయం పోలీపరేడ్ గ్రౌండ్ నుండి జిల్లాస్థాయి 5కె రన్ ను స్థానిక ఎమ్మెల్యే, నగర మేయర్,జెడ్పీ చైర్మన్, జె సి,ఎస్. కె.యు రిజిస్ట్రార్, నగర కమిషనర్, ఆర్డఓ,ఆన్ సెట్ సి.ఇ. ఓ ప్రారంభించారు. .5కె రన్ పోలీసు పెరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కోర్ట్ రోడ్,టవర్ క్లాక్,సప్తగిరి సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా తిరిగి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ చేరుకుంటుంది.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్,ఆర్.డి.టి, మున్సిపల్ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, యువకులు,ప్రజలు పాల్గొన్నారు.

About The Author