కమ్యూనిస్టుల దృష్టి ఇప్పుడు ప్రపంచ అతి పెద్ద కృష్ణ చైతన్య సంస్థ అయిన ISKCON పై పడింది…

శబరిమల సంప్రదాయాన్ని నాశనం చేసిన కమ్యూనిస్టుల దృష్టి ఇప్పుడు ప్రపంచ అతి పెద్ద కృష్ణ చైతన్య సంస్థ అయిన ISKCON పై పడింది.

జూన్ 2000 వ సంవత్సరంలో బెంగళూరులో 1500 మంది పిల్లలతో ప్రారంభం అయిన ఇస్కాన్ వారి “అక్షయ పాత్ర” రోజుకి 1.7 మిలియన్ మంది నిరుపేద విద్యార్థులకు కడుపునిండా రుచికరమైన, శుచికరమైన భోజనం పెడుతూ(మతమార్పిడులు చేయకుండా) ప్రపంచంలోనే అతి పెద్ద మధ్యాహ్న భోజన పధకంగా ఆవిర్భవించించింది.

ఇప్పుడు దీనిని ఆపించాలని ప్రయత్నం చేస్తున్నారు కలియుగ రాక్షసులైన కర్ణాటక కమ్మీలు. వారూ చెప్పే కారణం ఏంటంటే ఇస్కాన్ వారి భోజనంలో గుడ్డు లేకపోవడమే.

ఇస్కాన్ వారు పెట్టే భోజనం కృష్ణ ప్రసాదం. అందులో గుడ్డుని చేర్చే ప్రసక్తే లేదు. కాబట్టి మరో సంప్రాదాయాన్ని నాశనం చేయడానికి పూనుకున్న కమ్మీలు. వారు పెట్టరు. పెట్టేవారిని కూడా పెట్టనివ్వరు.

వారి అంతిమ లక్ష్యం ఒక్కటే. అదే హిందూ ధర్మ నాశనం. ఇప్పటికైనా మేలుకోక పోతే హిందూ ధర్మం కమ్మీల మూలంగా అంతరించడం ఖాయం.

About The Author