కాలం ఎంతగా మారిపోయింది


శశికళ బెంగళూరు నుండి చెన్నై బయలు దేరితే అనేక టివి ఛానెళ్ళలో లైవ్ ఇస్తున్నారు. ఆమె సాయంత్రము 5 గంటలకు చెన్నై చేరుకుంటారని ఒక అంచనా. దారి పొడువునా 6 చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలట. ఒకప్పుడు ఇప్పుడు కూడా ప్రధాన మంత్రికి కూడా ఇన్ని గంటల ప్రత్యక్ష ప్రచారాలు ఉండవేమో. అసలేమి సాధించి వస్తున్నదని ఇటువంటి స్వాగతం ఆమెకి. నేరస్థురాలై 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తున్న ఒక మాజీ ఖైదీకి ఇంత అతి చేస్తూ ఛానెళ్ళు బ్రహ్మరథం పట్టటం చూస్తుంటే డబ్బులిస్తే అల్ ఖైదాకో, మసూరీ అజహర్ కు కూడా బ్రహ్మరథం పట్టేంత దిగజారిన నేటి మీడియాను చూస్తుంటే అసహ్యమేస్తోంది._

About The Author