అమెరికాలో కాల్పులకు గురైన సాయికృష్ణకు పది లక్షల రూపాయల చెక్‌…

అమెరికాలో కాల్పులకు గురైన మహబూబాబాద్‌కు చెందిన సాయికృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణకు అండగా ఉంటామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ కూడా సాయికృష్ణ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సాయికృష్ణ తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు వీసా ఏర్పాట్లను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అలాగే.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయికృష్ణ ట్రీట్‌మెంట్, కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల నిమిత్తం పది లక్షల రూపాయల చెక్‌ను సాయికృష్ణ తల్లిదండ్రులకు అధికారులు అందజేశారు.

About The Author