రేణిగుంట మొత్తం శానిటైజర్ చేయడం మొదలైనది.

ఎమ్మెల్యేబియ్యపు మధుసూదన్ రెడ్డి గారు. రేణిగుంట ఇన్చార్జి పవిత్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు. కరోనా విజృంభిస్తున్న సందర్భంగా మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు రేణిగుంట మొత్తం శానిటైజర్ చెయ్యమని సర్పంచ్ ఆర్. నాగేశం గారిని ఆదేశించడం జరిగినది వెంటనే మన రేణిగుంట మొత్తం శానిటైజర్ చేయడం మొదలైనది. ఈ కార్యక్రమంలో. ఈవో రమేష్. సానిటరీ ఇన్స్పెక్టర్ శివశంకర్ రాజు. వార్డ్ మెంబర్ ఈశ్వరి వార్డ్ మెంబర్ కృష్ణమూర్తి. చైతన్య. రమణ. రమేష్ . ఆర్ డి రాజేష్ మొదలగు వారు పాల్గొన్నారు

About The Author