జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రెస్ మీట్.


కడప: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి ప్రెస్ మీట్..
కామెంట్స్..
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ దుష్టపాలన కు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి..
అటు కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది..
రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీ విభాగాలను బలోపేతం చేసేందుకు కమిటీలు వేస్తున్నాం..
టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది..
ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరూ గుర్తుకు పెట్టుకోవాలి..
బీసీలకు 20 శాతం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..
రాష్ట్రంలో వైసీపీ ప్రచార ఆర్భాటాలు తప్ప ఏమిలేవు..
జగన్ సీఎం పదవితో పాటు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు చేపట్టారు.
ఎస్సి, ఎస్టీ, బీసీల పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే రెండు పదవుల్లో ఒకటి వారికి కేటాయించాలి…
ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నాం..
రాహుల్ నేతృత్వంలో 2024 అధికారంలోకి రాబోతున్నాం…

About The Author