భారతదేశాన్ని ఇంకెంతకాలం హిందూ పాపిష్టి శక్తులు రాజ్యమేలుతాయి…కన్హియ కుమార్…?


భారతదేశాన్ని ఇంకెంతకాలం హిందూ పాపిష్టి శక్తులు రాజ్యమేలుతాయి .. ? అంటూ వాఖ్యానించిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కన్హియ కుమార్.

దేశంలో అనాధ అనే జీవులు లేకుండా దేశాన్ని సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యంగా ప్రారంబించిన శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి వారి ఆశ్రమంలో ప్రతి రోజు 9వేల మంది చిన్న పిల్లలకు మరియు 3 పూటల అనాధ జీవులకు కడుపు నిండా భోజనం పెట్టి నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి వారి మృతి పట్ల ఎవత్ దేశం తీవ్ర శోకసముద్రంలో ఉన్న సంధర్బంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కన్హియ కుమార్ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు.ఒక సాధు 111 ఏళ్ళ ముసులోడు చనిపోతే మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించి కొన్ని కోట్ల రాష్ట్ర ప్రజల టక్స్ ని వృధా చేస్తున్నారు అంటూ శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి వారిపై వ్యక్తిగత విమర్శలు చేసాడు.

ఇదే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కన్హియ కుమార్ ప్రతి ఇంటి నుండి తీవ్రవాది అఫ్జాల్ ని తయ్యారు చేస్తాం.భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం అంటూ గతంలో దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డాడు.
పాపం ఈ చైనా బ్రెడ్ కమ్యూనిస్ట్ నాయకులకు తెలియదు అనుకుంటున్నా శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి వారు ఎవ్వరు వద్ద ఒక రూపాయి విరాళాలు స్వీకరించకుండా తను 103 ఏళ్ళ వారకు స్వయంగా కాళ్ళతో నడుచుకుంటూ వీధి వీధి బిక్షాటన చేసి అనాధ ఆశ్రమం నడిపించిన నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామి వారు అంతటి మహానుభావులుపై నోరు పారేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కన్హియ కుమార్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులూ ఈ మధ్య కాలంలో చట్టపట్టలు వేసుకుంటూ తిరుగుతూ దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సహిస్తున్నారు.ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులూ మన దేశాన్నికి 65 ఏళ్ళు పాలించారు అంటే ఒక సారి ఆలోచించండి ఇప్పటికి మన సంస్కృతిని ఎంత వరకు నష్టం కలిగించి ఉంటారు..?

About The Author