మద్యంపై సమాధానం చెప్పకుండా కేసులా? : పురందేశ్వరి


మద్యంపై సమాధానం చెప్పకుండా కేసులా? : పురందేశ్వరి
ఇసుక తవ్వకాల్లో ప్రభుత్వ విధానాలతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని BJP రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు.
చిత్తూరు (D) కాణిపాకంలో ఆమె మాట్లాడుతూ..
మద్యం కుంభకోణంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమని మొదట గళం విప్పింది BJPనే అని చెప్పారు.
కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు.

About The Author