కొవ్వు గడ్డలను ఐస్ లాగా కరిగించే చాలా ప్రభావవంతమైన చిట్కా…


ముందుగా రోట్లో ఒక *వెల్లుల్లి రెబ్బ‌ను* మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత ఇందులో *క‌ల‌బంద గుజ్జును* వేసి రెండు క‌లిసేలా బాగా దంచాలి. త‌రువాత అర టీ స్పూన్ *ప‌సుపును* వేసి మ‌ర‌లా దంచాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని గిన్నెలో వేసి మూడు రోజు పాటు నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని వాడే ముందు దీనిని వేడి చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి.త‌రువాత ఈ నీటిలో క‌ల‌బంద మిశ్ర‌మం ఉన్న గిన్నెను ఉంచి క‌లుపుతూ వేడి చేయాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని కొవ్వు గ‌డ్డ‌ల‌పై లేప‌నంగా రాయాలి. ఈ మిశ్ర‌మాన్ని 30 నుండి 45 నిమిషాల వ‌రకు అలాగే ఉంచి త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా *41 రోజుల పాటు* చేయ‌డం వ‌ల్ల కొవ్వు గ‌డ్డ‌లు క‌రిగిపోతాయి. ఈ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించే ప్ర‌తిసారి వేడి చేసుకోవాలి. అప్పుడే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. వెంకటేష్ రావు 9392857411.

About The Author