శతృదేశాల గుండెల్లో మరో బాంబు వేసిన భారత్..!

https://www.facebook.com/1904250826464953/posts/2360526384170726/

శతృదేశాల గుండెల్లో మరో బాంబు వేసిన భారత్! పదిహేను ఇజ్రాయెలీ ఆత్మాహుతి హెరోప్ ద్రోన్ ల కొనుగోలుకు సిద్ధం!

పదిహేనుకు పైగా ఇజ్రాయెల్ తయారీ Harop ద్రోణ్ లపై కొనుగోలు చేయనున్న భారతదేశం. Harop ద్రోణ్ లు ఆత్మాహుతి ద్రోణ్లుగా ప్రసిద్ధి చెందాయి. నౌకలనండి ప్రయోగించబడి, తొమ్మిది గంటల పాటు గాలిలో మాటువేసి లక్ష్యాన్ని లైవ్ లో చూస్తూ సూటిగా, ఖచ్చితంగా గురితప్పకుండా ఢీకొట్టి ధ్వంసం చేస్తాయి.

ఇజ్రాయెల్ శతృవులపై ఇప్పటికే అనేక సార్లు
ఇవి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. ఇవి చేతిలో పడితే చైనా-పాకిస్తాన్ సైనికదళాలకే కాకుండా సరిహద్దు అవతల ఉండే ఉగ్రవాద ముఠాలను కూడా అంతం చేయవచ్చు.

ఒకసారి కొనుగోలు మొదలైతే అవి కేవలం పదిహేనుతో ఆగకపోవచ్చు. హెరోప్ పనితీరును వీడియోలోనూ, పూర్తి వార్త లింక్ లోనూ చూడండి.

About The Author