అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో హిందూస్థాన్.. ఆందోళనలొ చైనా..

అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో హిందూస్థాన్.. ఆందోళనలొ చైనా..

బీజింగ్, జనవరి 30: అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ ప్రవేశించడంతో చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈమేరకు బుధవారం దీనిపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఐదుగురు శాశ్వత సభ్యులు కలిగిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెండురోజుల పాటు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా అణు నిరాయుధీకరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 48 మంది సభ్యులు కలిగిన అణ్వాయుధ సరఫరా గ్రూప్ (ఎన్‌ఎస్‌జీలో) భారత్ ప్రవేశించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్ తీరు అణు నిరాయుధీకరణపై సంతకాలు చేసిందనడానికి పీ-5లో ని సభ్యదేశాలు అమెరికా, రష్యా సైతం సాక్ష్యంగా ఉన్నాయని చైనా వాదిస్తోంది.
https://m.dailyhunt.in/news/india/telugu/andhra+bhoomi-epaper-andhrabh/anvaayudha+sarafara+gruplo+bhaarat-newsid-107567351

China signals it will continue to block India from NSG, even rest are supporting india..

https://timesofindia.indiatimes.com/india/china-signals-it-will-continue-to-block-india-from-nsg/articleshow/67766022.cms

About The Author