పాకిస్థాన్ పై మోది ప్రభుత్వపు అతి పెద్ద ద్వైపాక్షిక విజయం…

పాకిస్థాన్ పై మోది ప్రభుత్వపు అతి పెద్ద ద్వైపాక్షిక విజయం..

పుల్వామాదాడి తరువాత, పాకిస్థాన్ పై మోది ప్రభుత్వం మొట్టమొదటి తిరుగులేని ద్వైపాక్షిక విజయం సాధించింది … భారత ప్రభుత్వం, సౌది అరేబియా పై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో —- సౌది అరేబియా ప్రిన్స్ “మొహమ్మద్ బిన్ సల్మాన్” ఈ రోజు పాకిస్థాన్ వెళ్ళవలసి ఉండగా, తన పర్యటనను ఒక రోజు వాయిదా వేసుకున్నారు. దీనితొపాటుగా మహమ్మద్ బిన్ సల్మాన్ తోపాటు పాకిస్థాన్ వెళవలసిన సౌది అరేబియా హైలెవల్ డెలిగేషన్ తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనితో సౌది అరేబియా తో పాకిస్థాన్ చేసుకోవాలనుకున్న బిలియన్ డాలర్ల ఓప్పందాలన్నీ రద్దయ్యాయి.

అంతేకాకుండా వచ్చే వారం భారత్ వచ్చే మహమ్మద్ బిన్ సల్మాన్, భారత పర్యటన పూర్తి భిన్నంగా జరగనుంది. పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న సౌది అరేబియా హైలెవల్ డెలిగేషన్ భారత పర్యటనకు రానున్నారు. భారత్ తొ ఏనర్జీ, మౌలిక సదుపాయలు, హైటెక్ సెక్టార్లలొ పెద్ద ఏత్తున ఓప్పందాలు చేసుకోనున్నారు ..

About The Author