ప్రకాష్ రాజ్ కు తగిన సన్మానం చేసిన ప్రజలు…

ప్రకాష్ రాజ్ కు తగిన సన్మానం చేసిన ప్రజలు

కర్ణాటకలోని మెల్లహళ్లి గ్రామానికి చెందిన గురు అనే జవాన్, మొన్నటి పుల్వామా దాడిలొ వీరమరణం పొందారు … అయితే గురు అంత్యక్రియలలొ పాల్గొనేందుకు సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా మెల్లహళ్లి గ్రామానికి చేరుకున్నాడు … అయితే ప్రకాష్ రాజ్ ను చూసిన ప్రజలు ఒకసారిగా కోపోద్రిక్తులయ్యారు. తీవ్రవాదులకు సపోర్టు చేసే నీలాంటి వాళ్లవలనే ఈ దుర్ఘటన జరిగిందని, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తీవ్రమైన ఆవేశంతొ దూసుకు వచ్చారు .. అక్కడ పెద్ద ఏత్తున పోలీసులు మొహరించినప్పటికీ, ప్రజలను కంట్రోల్ చేయలేక పొవడంతో — ప్రకాష్ రాజ్ మెల్లగా అక్కడినుండి జారుకున్నాడు ——

About The Author