377 మందికి పైగా తివ్రవాదులు హతం …

377 మందికి పైగా తివ్రవాదులు హతం ..
ముగింపు ఏ స్థాయిలో ఉంటుందో కలలో కూడా ఊహించడం కష్టం ..

జాతీయ/ఢిల్లీ : పుల్వామా ఉగ్రా దాడికి ప్రతీకారంగా భారత్ ఈరోజు వేకువఝామున యుద్ద విమానాలతో పాకిస్తాన్ సరిహద్దుల్లో మరియు పాకిస్తాన్ భూభాగంలోనికి ప్రవేశించి దాడులు కొనసగించింది ఈ దాడుల విషయం తెల్లారే వరకూ పాకిస్థాన్‌కే తెలియలేదు. తమ సరిహద్దుల్లోకి భారత విమానాలు వచ్చాయని పాక్ రేంజర్లు అన్నారే తప్ప… దాడులు చేశాయని చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచానికి దాడుల విషయం తెలిసింది.

ఈ దాడుల్లో జైస్ మొహమ్మద్ తివ్రవాద దళానికి సంబంధించిన 377 మందికి పైగా తివ్రవాదులు హతమైనట్లు మన భారత్ వైమానిక దళం పెర్కున్నారు కేంద్ర భద్రత సలహాదారు అజిత్ దోవల్ జైష్ మహ్మద్ తీవ్రవాద శిబిరాలే లక్ష్యంగా మన భారతీయ ఎయిర్ ఫోర్సు దాడులు కొనసాగించారు ఈ దాడులతో బాలాకోట్, చకోటీ మరియు ముజఫర్ బాద్ లోని తీవ్రవాద శిబిరాలన్ని తుడుచుకుపోయినట్లు భారత్ జాతీయ సలహాదారు తనదైన శైలులో స్పందించారు ఇది ఆరంభం మాత్రమే ముగింపు ఏ స్థాయిలో ఉంటుందో కలలో కూడా ఉహించడానికి భయపడుతారు అంటూ వాఖ్యానించిన అజిత్ దోయాల్

About The Author