భారత్ కు సర్జికల్ స్ట్రైక్ కన్నా కూడా గొప్ప విజయం…

భారత్ కు సర్జికల్ స్ట్రైక్ కన్నా కూడా గొప్ప విజయం..
కమాండర్ అభినందన్ పాక్ కు చిక్కాడు అని తెలియగానే చక చకా పావులు కదిపిన మోదీజీ టీమ్..
1. సౌదీ రాయబారిని పిలిపించుకుని భారత్ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేసారు..( పాక్ హై కమీషనర్ ను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు )..
2. 24 గంటల సమయంలో అభినందన్ భారత్ కు అప్పచెప్పకపోతే పాకిస్తాన్ భారత్ తో యుద్ధానికి సిద్ధం అని భారత్ భావిస్తుంది..దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉంటాయి అని అంతర్జాతీయ మీడియా కూ అమెరికా చైనా లకు సందేశం పంపించారు..
3. కాందహార్ తరహాలో భారత్ ను బ్లాక్ మెయిల్ చేసే దురాలోచనతో ఉన్న పాక్ కు భారత్ కఠిన వైఖరి బెంబేలెత్తించింది..
4. రాత్రి 10 గంటలకు న్యూక్లియర్ కాపబిలిటీ ఇండియన్ నావల్ వెస్సెల్ INS Arihant ను కరాచీ పోర్ట్ వైపు పాయింట్ చేశారు..
5. పినాక మిస్సైల్స్ లాహోర్..ఇస్లామాబాద్ వైపు కో ఆర్డినెట్స్ సెట్ చేశారు…
ఫలితం…పాక్ ఆర్మీ కు ఇష్టం లేకపోయినా ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంట్లో శాంతి చర్యల కోసం వదిలిపెడుతున్నాం అని ప్రకటన చేయాల్సి వచ్చింది…
ఒక్క మాటతో మొత్తం పాక్ యంత్రాంగాన్ని వణికించిన మోదీజీ టీమ్..
ఇది నయా భారత్..దేశ భద్రత కోసం అవసరమైతే శత్రువు ఇంట్లో కి చొరబడి మరీ చంపుతారు..
భారత్ మాతాకి జై…

About The Author