ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్…

ఏపీలో మొత్తం ఓటర్లు 3,69,33,091 గా తేల్చిన ఎన్నికల అధికారులు…

పురుషులు 1,83,24,588 కాగా.. మహిళా ఓటర్లు 1,86,04,742 మంది ఉన్నారు.

అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొంది ఎన్నికల సంఘం.

అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా… అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 మంది ఓటర్లు గా నమోదయ్యారు.

About The Author