గోవా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారికర్ గారు స్వర్గస్థులైనారు…

నిష్కలంక దేశభక్తుడు
శ్రీ మనోహర్ పారికర్ గారు స్వర్గస్థులైనారు..గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతిగత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్..కొద్దిసేపటి క్రితం తన నివాసంలో చికిత్స పొందుతూ మృతి…పదవిలో ఉన్నా లేకున్నా అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి.దేశం ఒక అమూల్యమైన వజ్రాన్ని కోల్పోయింది.

ఏపీ బీజేపీ మనోహర్ పారికర్ గారికి నివాళులు అర్పిస్తోంది.
వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము.

About The Author