బిజెపిలో చేరిన D K అరుణ…

బిజెపిలో చేరికలు జోరందుకున్నాయి. నవభారత నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు నచ్చి ఇతర పార్టీ నేతలు బిజెపిలో చేరుతున్నారు. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి డి.కె.అరుణ మోదీ సుపరిపాలన నచ్చి.. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బిజెపి మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని ఆమె అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

About The Author