టీటీడీ డబ్బులు మాయాం…?

టీటీడీ డబ్బులు మామూలుగా బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు , దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే ఖర్చు పెడతారు. కానీ టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఖర్చు పెడుతూ బ్యాంకు లో డిపాజిట్ చేసే మొత్తం ఎలా తగ్గిపోతూ వస్తుందో మీరే చూడండి.
2014 లో 983 కోట్లు హుండీ ద్వారా వస్తే, 963 కోట్లు బ్యాంకు లో డిపాజిట్ చేసారు,
2015 లో 1000 కోట్లు వస్తే 753 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసారు,
2016 లో 1010 కోట్లు వస్తే 475 కోట్లు మాత్రమే, 2017 లో 1116 కోట్లు వస్తే 269 కోట్లు,
2018 లో 1156 కోట్లు వస్తే 86 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసారు.
ఒక్క 2018 లోనే స్వామి వారి డబ్బులు 1000 కోట్లకు పైగా రాజకీయ ప్రయోజనాలకు ఖర్చు పెట్టారు

About The Author