గోదావరి నీళ్లు వస్తే శంకరంపేట లో బంగారం పండిస్తాం…Harish Rao


కొండపోచమ్మ సాగర్ 90 శాతం పూర్తయింది
– నిన్న కాంగ్రెస్ వాళ్లు నామినేషన్ల సందర్భంగా 56 మండల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీటింగ్ పెట్టారు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే దాదాపుగా గెలుపు కొత్త ప్రభాకర్ రెడ్డి ది
– రైతు కోసం ఆలోచించి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం
– రాజుగారి నీళ్ల పాల కథ లాగా కాకుండా 15 రోజులు కష్టపడండి కొత్త ప్రభాకర్ రెడ్డి ని గెలిపించండి
– రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ ఎన్నికల్లో గల్లి గల్లి కి గడపగడపకు మేము తిరిగి మిమ్మల్ని గెలిపిస్తాం కానీ ఈ 15 రోజులు కష్టపడండి అని పిలుపునిచ్చారు
– ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష
– ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2016 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుందని కేవలం టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇస్తుంది

ఈరోజు పోటీ కాంగ్రెస్ తో బీజేపీ తోి లేదు కరీంనగర్, వరంగల్ తో ఉన్నది వాటి కన్నా ఎక్కువ మెజార్టీ తెచ్చి మనం మెదక్ నుండి నిరూపించాలి

– కాంగ్రెస్ గెలిచేది లేదు ఆ పార్టీకి ఓటేస్తే మోరి లో వేసినట్లే అవుతుందని అన్నారు
– ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి మీ ఇంటికి గడప దాకా తీసుకువస్తాం
– ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదు గతంలో ఫర్టిలైజర్ కొరత విద్యుత్ కొరత ఉండేది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం రైతుబంధు రైతు బీమా పథకాలు సంక్షేమ పథకాల గురించి వివరించారు

About The Author