శ్రీ‌వారికి లారీ విరాళం…

చెన్నైకి చెందిన అశోక్ లైలాండ్ కంపెనీ నూతనంగా తయారుచేసిన 16 లక్షల రూపాయలు విలువగల ఈ కామెట్1214మోడల్ లారీని గ్లోబల్ ట్ర‌క్‌ ప్రెసిడెంట్ శ్రీ అనుజ్ కతురియా మంగ‌ళ‌వారం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ కు అందించారు. ముందుగా ఆలయ అర్చ‌కులు వాహనానికి పూజలు నిర్వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

About The Author