తిరుమల గత ఏడాది వార్షిక ఆదాయం…

తిరుమల…. 2018-19 సంవత్సరానికి సంబంధించి 507 కోట్ల రూపాయలును ఫిక్సేడ్ డిపాజిట్లు వేసాం… ఇఓ సింఘాల్.

ఈ ఏడాది అన్నప్రసాద పథకానికి 140 కోట్లు, ప్రాణధాన పథకానికి 18 కోట్లు ,గోసంరక్షణ పథకానికి 20 కోట్లు, బర్డ్ హస్పిటల్స్ కి 21 కోట్లు భక్తులు విరాళంగా సమర్పించారు… ఇఓ సింఘాల్.

గత ఏడాది వార్షిక సంవత్సరానికి హుండి ద్వారా 1214 కోట్లు ఆదాయం లభించింది… ఇఓ సింఘాల్.

About The Author