దమ్ముంటే ఇప్పుడు రాళ్లు రువ్వండి…


????

మోడీప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేకిన్
ఇండియాలో తయారుచేసిన
భారత్ మొట్ట మొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై
రెండునెలల్లో 12 సార్లు రాళ్లదాడులు జరిగాయి,

అద్దాలు చాలా వరకు పగిలిపోయాయి దీంతో
అప్రమత్తమైన రైల్వేశాఖ సీసీ కెమెరాలు అమర్చారు
దమ్ముంటే ఇప్పుడు రాళ్లు రువ్వండంటు అధికారులు
సవాల్ విసురుతున్నారు,
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే
ఈ ట్రెయిన్ ఢిల్లీ ,వారణాసి మధ్య తిరుగుతుంది.

About The Author