గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల దొంగను అదుపులోకి తీసుకొన్న తిరుపతి పోలీసులు…


తిరుపతి
()గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల దొంగను అదుపులోకి తీసుకొన్న తిరుపతి పోలీసులు
()మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన‌ ఆకాష్ ప్రతాప్ సరోడే గా గుర్తించిన పోలీసులు.
() దాదర్ రైల్వేస్టేషన్ లో అదుపులోకి తీసుకొన్న పోలీసులు.
() నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితుడు.
() ఫిబ్రవరి మూడున గోవిందరాజస్వామి ఉప ఆలయంలో అపహరణకు గురైన కిరీటాలు.

About The Author