అనంతపురం జిల్లా నల్ల చెరువు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం…


అమరావతి : అనంతపురం జిల్లా
నల్ల చెరువు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం.

ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి.

42 వ నెంబర్ జాతీయ రహదారిపై లారీనీ మినీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.

About The Author