చిత్తూరు జిల్లా సదుం మండలం అదుపుతప్పి గడ్డి ట్రాక్టర్ బోల్తా…


చిత్తూరు జిల్లా సదుం మండలం గోడ్ల వారి పల్లి సమీపాన బూరగా మంద క్రాస్ వద్ద అదుపుతప్పి గడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది వివరాల్లోకి వెళితే సత్యవేడు నుంచి పుంగనూరు రాంపల్లి వాసులు తరలిస్తుండగా సమీపాన బోల్తాపడింది మొత్తం నలుగురు వ్యక్తులు వెళుతుండగా ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు తోటి అంజప్ప (65) తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యులు తెలిపారు అతన్ని tirupati చేస్తున్నట్లు తెలిపారు మరొక వ్యక్తి తోటి మధు తీవ్రంగా గాయాలయ్యాయి డ్రైవర్ శివకుమార్ (40) బుచ్చి లక్ష్మయ్య( 50 )స్వల్ప గాయాలతో బయటపడ్డారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాన్ని పక్కకు జరిపారు

About The Author