ACB వలలో… విశాఖ వ్యవసాయ అధికారులు…

ఈ రోజు మధ్యహ్నం అ.ని.శా అధికారులకు రెడ్‌హ్యాండెడ్ గా చిక్కారు, విశాఖ జిల్లా చోడవరం మండల వ్యవసాయ అధికారులు…

పసుమర్తి ఆదినారాయణ & సన్స్ అనే ఎరువుల దుకాణం లైసెన్స్ రెన్యువల్ కు ₹19 వేల లంచాన్ని ఫిర్యాదు దారుడినుంచి తీసుకొంటుండగా అ.ని.శా అధికారులు దాడి చేసి, కర్రి ఉమా మహేశ్వరి, బగ్గు జగన్నాధరావులను వారి ఆఫీసులోనే అరెస్టు చేసి, విశాఖపట్నం లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు….

About The Author